- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- లోక్సభ ఎన్నికలు-2024
- రాజకీయం
- జాతీయం
- బిజినెస్
- ప్రపంచం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- కెరీర్
- ఆరోగ్యం
- భక్తి
- రాశి ఫలాలు
- టెక్నాలజీ
- సాహిత్యం
- ఫొటో గ్యాలరీ
- గాసిప్స్
- వైరల్
- IPL2024
- ఐసీసీ T20 వరల్డ్ కప్-2024
X
దిశ, వెబ్ డెస్క్: గుంటూరు జీజీహెచ్లో దారుణం చోటుచేసుకుంది. కరోనాతో ఆసుపత్రిలో చేరిన రెండు నెలల బాబు, తల్లి. అయితే వారు అడ్మిట్ అయి మూడు రోజులు కావొస్తున్నా వైద్య సిబ్బంది పట్టించుకోలేదు.
దీంతో బాధితురాలు తనను, తన బిడ్డను కాపాడాలంటూ సెల్ఫీ వీడియో తీసి తన ఆవేదనను వ్యక్తం చేసింది. ప్రస్తుతం ఈ సెల్ఫీ వీడియో వైరల్గా మారింది. అయితే ఈ ఘటనకు సంబంధించి అధికార యంత్రాంగం ఇంకా స్పందించలేదు.
Next Story