- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- లోక్సభ ఎన్నికలు-2024
- రాజకీయం
- జాతీయం
- బిజినెస్
- ప్రపంచం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- కెరీర్
- ఆరోగ్యం
- భక్తి
- రాశి ఫలాలు
- టెక్నాలజీ
- సాహిత్యం
- ఫొటో గ్యాలరీ
- గాసిప్స్
- వైరల్
- IPL2024
- ఐసీసీ T20 వరల్డ్ కప్-2024
X
దిశ, వెబ్డెస్క్: ఏపీలోని కృష్ణా జిల్లా జగ్గయ్యపేట మండలం అనుమంచిపల్లిలో దారుణం చోటు చేసుకుంది. వివాహేతర సంబంధానికి అడ్డువస్తున్నాడన్న కారణంతో ప్రియుడితో కలిసి కొడుకును ఓ తల్లి చంపేసింది. అనంతరం మృతదేహాన్ని సూర్యాపేట జిల్లాలోని చిలుకూరు మండలం మిట్స్ కాలేజీ దగ్గర పడేసి వెళ్లిపోయింది. ఇదేక్రమంలో మూడ్రోజులకు మరో బాలుడికి వాతలు పెడుతూ చిత్రహింసలు పెడుతుండగా స్థానికులు ప్రశ్నించారు. దీంతో ఆ బాలుడు విషయం మొత్తం చెప్పాడు. అన్నయ్యను చంపి మిట్స్ కాలేజీ దగ్గర పడేసి వచ్చిందని చెప్పడంతో స్థానికులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. నిందితులు ఉష, శ్రీనును అదుపులోకి తీసుకున్న పోలీసులు విచారణ చేపట్టగా.. నిజం ఒప్పుకున్నారు. స్థానికంగా ఈ ఘటన కలకలం రేపుతోంది.
Next Story