- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- లోక్సభ ఎన్నికలు-2024
- రాజకీయం
- జాతీయం
- బిజినెస్
- ప్రపంచం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- కెరీర్
- ఆరోగ్యం
- భక్తి
- రాశి ఫలాలు
- టెక్నాలజీ
- సాహిత్యం
- ఫొటో గ్యాలరీ
- గాసిప్స్
- వైరల్
- IPL2024
- ఐసీసీ T20 వరల్డ్ కప్-2024
X
దిశ, లింగాల : ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లా లింగాల మండల కేంద్రంలోని బంజారా వీధిలో ఆస్తి కోసం కన్నతల్లిని ఇంట్లోంచి నిర్ధాక్షిణ్యంగా బయటకు గెంటివేశారు కన్న కొడుకులు. ఆ తర్వాత ఇంటికి తాళం వేసి గత వారం రోజులుగా మానసికంగా వేధిస్తున్నట్టు పాత్లావత్ బురాబాయి ఆవేదన వ్యక్తంచేశారు. పాత్లావత్ బురా బాయికి ఆరుగురు సంతానం. ఎవరిబతుకు వారు బతుకుతున్నారు. అయినా కూడా ఆమెను తన ఇద్దరు కుమారులు వేధిస్తున్నారు. ఈ విషయంపై న్యాయం కోసం గతంలో స్థానిక కుల పెద్దల దగ్గరికి వెళ్లి ఫిర్యాదు చేసినా ఎటువంటి ఫలితం లేకుండా పోయింది. అక్కడ న్యాయం జరగక పోయేసరికి బాధితురాలు స్థానిక పోలీస్స్టేషన్లో ఫిర్యాదు చేసింది. ఈ ఘటనకు సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సిఉంది.
Next Story