- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- లోక్సభ ఎన్నికలు-2024
- రాజకీయం
- జాతీయం
- బిజినెస్
- ప్రపంచం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- కెరీర్
- ఆరోగ్యం
- భక్తి
- రాశి ఫలాలు
- టెక్నాలజీ
- సాహిత్యం
- ఫొటో గ్యాలరీ
- గాసిప్స్
- వైరల్
- IPL2024
- ఐసీసీ T20 వరల్డ్ కప్-2024
X
దిశ, వెబ్డెస్క్: రంగారెడ్డి జిల్లాలో దారుణ ఘటన చోటుచేసుకుంది. అనుమానస్పద స్థితిలో తల్లీకూతుళ్లు ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ ఘటన జిల్లాలోని కొత్తూరు మండలం కోడిచెర్ల తండాలో చోటుచేసుకుంది. దీనిని బుధవారం గ్రామస్తులు గుర్తించారు. వెంటనే పోలీసులకు సమాచారం అందించారు. ఘటనా స్థలానికి చేరుకొన్న కొత్తూరు సీఐ శ్రీధర్ కేసు నమోదు చేసుకొని, దర్యాప్తు చేస్తున్నారు. అనంతరం కొడిచెర్ల గ్రామానికి చెందిన స్వర్ణ, ఆమె ఏడాదిన్నర కూతురుతో కలిసి ఆత్మహత్యకు పాల్పడినట్టు నిర్ధారించారు. ఆత్మహత్యకు గల కారణాలు తెలియాల్సి ఉంది.
Next Story