- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- లోక్సభ ఎన్నికలు-2024
- రాజకీయం
- జాతీయం
- బిజినెస్
- ప్రపంచం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- కెరీర్
- ఆరోగ్యం
- భక్తి
- రాశి ఫలాలు
- టెక్నాలజీ
- సాహిత్యం
- ఫొటో గ్యాలరీ
- గాసిప్స్
- వైరల్
- IPL2024
- ఐసీసీ T20 వరల్డ్ కప్-2024
X
దిశ, వెబ్డెస్క్ : వినియోగదారులకు భారీ షాక్. మరోసారి పాల ధర భారీగా పెరిగింది. మదర్ డెయిరీ పాల ధరలు ఆదివారం నుంచి పెరగునున్నాయి. ఢిల్లీ-ఎన్సీఆర్ నగరంలో మదర్ డెయిరీ లీటరు పాలపై 2 రూపాయలు చొప్పున పెంచుతూ శనివారం నిర్ణయం తీసుకుంది. కరోనా కారణంగా పాల సేకరణ, ప్రాసెస్, ప్యాకేజింగ్, రవాణ ఖర్చులు పెరగడంతో పాల ధరలను పెంచుతున్నట్టు మదర్ డెయిరీ ప్రకటించింది. ఏడాది కాలంగా రైతుల నుంచి పాల సేకరణ ధర పెరిగినా వినియోగదారులపై భారం మోపలేదని డెయిరీ తెలిపింది. అయితే, పెరిగిన పాల ధరలు అన్ని రకాలకూ వర్తిస్తుందని మదర్ డెయిరీ ప్రకటించింది. మదర్ డెయిరీ 2019 డిసెంబరులో పాల ధరలు పెంచింది. మళ్లీ ఈ ఏడాది పాల ధరలను పెంచుతున్నట్టు పేర్కొంది.
Next Story