- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- లోక్సభ ఎన్నికలు-2024
- రాజకీయం
- జాతీయం
- బిజినెస్
- ప్రపంచం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- కెరీర్
- ఆరోగ్యం
- భక్తి
- రాశి ఫలాలు
- టెక్నాలజీ
- సాహిత్యం
- ఫొటో గ్యాలరీ
- గాసిప్స్
- వైరల్
- IPL2024
- ఐసీసీ T20 వరల్డ్ కప్-2024
X
దిశ, వెబ్ డెస్క్: అరేబియన్ సముద్రంలో గత కొద్ది సంవత్సరాల నుంచి ఎక్కువగా తుఫాన్లు సంభవిస్తున్నాయని కేంద్రమంత్రి పేర్కొన్నారు. వివరాల్లోకి వెళితే.. రాజ్యసభలో కేంద్ర మంత్రి జితేంద్ర సింగ్ మాట్లాడుతూ.. గతకొన్ని సంవత్సరాల నుంచి అరేబియన్ సముద్రంలో భారీగా తుఫాన్లు సంభవించాయని పేర్కొన్నారు. ఇవన్నీ కూడా భారీ స్థాయిలో సంభవించినట్లు ఆయన తెలిపారు. దీంతో భారీ స్థాయిలో నష్టం జరిగినట్లు కేంద్రమంత్రి పేర్కొన్నారు. అదేవిధంగా పలు అంశాలపై కూడా ఆయన సమాధానమిచ్చారు. ఇదిలా ఉంటే.. అరేబియన్ సముద్రంలో చాలా తక్కువగా తుఫాన్లు సంభవిస్తాయని సమాచారం.
Next Story