- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- లోక్సభ ఎన్నికలు-2024
- రాజకీయం
- జాతీయం
- బిజినెస్
- ప్రపంచం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- కెరీర్
- ఆరోగ్యం
- భక్తి
- రాశి ఫలాలు
- టెక్నాలజీ
- సాహిత్యం
- ఫొటో గ్యాలరీ
- గాసిప్స్
- వైరల్
- IPL2024
- ఐసీసీ T20 వరల్డ్ కప్-2024
X
దిశ, వెబ్డెస్క్ : చెట్టు తొర్రలో చక్కగా ఒదిగిపోయిన వానరం ఫొటో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్గా మారింది. మధ్యప్రదేశ్ రాష్ట్రంలోని పెంచ్ నేషనల్ పార్కులో ఫొటోగ్రాఫర్ ఆమన్ విల్సన్ కెమెరాకు ఈ దృశ్యం చిక్కింది. నిజానికి ఆయన లంగ్డీ అనే ఆడపులిని ఫొటోలు తీయడానికి వెళ్లారు.
ఆ పులి సామ్రాజ్యం అంతా కలియ తిరిగినా ఎక్కడా కనిపించలేదు. నిరాశతో వెనుతిరిగి వెళ్తుండగా కోతుల ( వాటిని లాంగూర్ అంటారు) గుంపు ఆడుకోవడం, గెంత్తడాన్ని గమనించారు. అందులో ఓ వానరం చెట్టు ఎక్కడం గమనించారు. అదీ చకచకా పైకి ఎక్కి చెట్టుకున్న ఉన్న తొర్రలో ఎంచక్కా ఒదిగిపోయింది. ఆ దృశ్యాన్ని ఆమన్ క్లిక్మనిపించారు. ఈ ఫొటోను సోషల్ మీడియా ఉంచగా వైరల్ అయ్యింది.
Next Story