కొత్త జంటకు కోతి దీవెనలు

by  |
కొత్త జంటకు కోతి దీవెనలు
X

దిశ వెబ్ డెస్క్: ములుగు జిల్లాలో విచిత్ర సంఘటన చోటు చేసుకుంది. మంగం పేట మండలంలోని హేమచల నరసింహా స్వామి ఆలయంలో ఓ జంట వివాహం చేసుకుంటున్నారు. తలంబ్రాల కార్యక్రమం జరుగుతుండగా అనుకోని అతిథిలా కోతికి అక్కడికి వచ్చింది. నూతన వధువరుల తలపై దూకింది. దీంతో కొత్త జంటను కోతి ఆశీర్వదించింనట్టు అంత భావించారు. ఇప్పుడు ఈ ఫోటో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.

Next Story

Most Viewed