- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- లోక్సభ ఎన్నికలు-2024
- రాజకీయం
- జాతీయం
- బిజినెస్
- ప్రపంచం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- కెరీర్
- ఆరోగ్యం
- భక్తి
- రాశి ఫలాలు
- టెక్నాలజీ
- సాహిత్యం
- ఫొటో గ్యాలరీ
- గాసిప్స్
- వైరల్
- IPL2024
- ఐసీసీ T20 వరల్డ్ కప్-2024
X
దిశ వెబ్ డెస్క్: ములుగు జిల్లాలో విచిత్ర సంఘటన చోటు చేసుకుంది. మంగం పేట మండలంలోని హేమచల నరసింహా స్వామి ఆలయంలో ఓ జంట వివాహం చేసుకుంటున్నారు. తలంబ్రాల కార్యక్రమం జరుగుతుండగా అనుకోని అతిథిలా కోతికి అక్కడికి వచ్చింది. నూతన వధువరుల తలపై దూకింది. దీంతో కొత్త జంటను కోతి ఆశీర్వదించింనట్టు అంత భావించారు. ఇప్పుడు ఈ ఫోటో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.
Next Story