చెక్‌పోస్టులను పరిశీలించిన కలెక్టర్

by  |
చెక్‌పోస్టులను పరిశీలించిన కలెక్టర్
X

దిశ, రంగారెడ్డి: వికారాబాద్ జిల్లా తాండూరు డివిజన్‌ కొత్లాపూర్, కొడంగల్ మండలాల్లోని పోలీసు చెక్‌పోస్ట్‌లను శుక్రవారం కలెక్టర్ పౌసమి బసు పరిశీలించారు. అక్కడ విధుల్లో ఉన్న వైద్యఆరోగ్య, పోలీసు, రవాణా శాఖాధికారులతో మాట్లాడారు. జిల్లా నుంచి ఇతర ప్రాంతాలకు వెళ్తున్న వారి వివరాల గురించి ఆరా తీశారు. చెక్‌పోస్టుల వద్ద ప్రయాణికుల టెంపరేచర్‎ను పరిశీలించి, వివరాలను నమోదు చేసుకోవాలని సూచించారు.

Tags: Monitaring, Collector, Pausami Busu, Checkposts, vikarabad

Next Story