- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- లోక్సభ ఎన్నికలు-2024
- రాజకీయం
- జాతీయం
- బిజినెస్
- ప్రపంచం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- కెరీర్
- ఆరోగ్యం
- భక్తి
- రాశి ఫలాలు
- టెక్నాలజీ
- సాహిత్యం
- ఫొటో గ్యాలరీ
- గాసిప్స్
- వైరల్
- IPL2024
- ఐసీసీ T20 వరల్డ్ కప్-2024
X
దిశ,వెబ్డెస్క్: స్వీడన్ ప్రధానితో మోడీ శుక్రవారం వర్చువల్గా భేటీ కానున్నారు. ఈ సమాశంలో భారత్, స్వీడన్ మధ్య ద్వైపాక్షిక సంబంధాల బలోపేతంపై చర్చించనున్నారు. ప్రాంతీయ, అంతర్జాతీయ విషయాలపై దేశాధినేతలు చర్చించుకుంటారు. అమెరికాలో వర్చువల్గా జరుగుతున్న సెరావీక్-2021 వార్షిక సదస్సులో కూడా మోడీ పాల్గొననున్నారు. ఈ సదస్సును ఉద్దేశించి ఆయన ప్రసంగించనున్నారు. ఈ సమావేశంలో మోడీకి సెరావీక్ ప్రపంచ ఇంధన, పర్యావరణ నాయకత్వ అవార్డు అందించనున్నారు.
Next Story