ఆమె విచారణకు హాజరుకాలేదు

by  |
ఆమె విచారణకు హాజరుకాలేదు
X

దిశ, అమరావతి బ్యూరో: ఎమ్మెల్సీ పోతుల సునీత అనర్హత పిటిషన్ పై గురువారం విచారణ జరిగింది. మండలి చైర్మన్ నవాజ్ షరీఫ్ ఆన్ లైన్ ద్వారా విచారణ చేపట్టారు. అయితే ఈ విచారణకు సునీత హాజరుకాలేదు. ఆమె తరపు న్యాయవాది విచారణలో పాల్గొన్నారు. దీంతో విచారణ మరోసారి వాయిదా పడింది.


Next Story

Most Viewed