ఆమె విచారణకు హాజరుకాలేదు

by Vemula.Srinu Prasad |

<p>దిశ, అమరావతి బ్యూరో: ఎమ్మెల్సీ పోతుల సునీత అనర్హత పిటిషన్ పై గురువారం విచారణ జరిగింది. మండలి చైర్మన్ నవాజ్ షరీఫ్ ఆన్ లైన్ ద్వారా విచారణ చేపట్టారు. అయితే ఈ విచారణకు సునీత హాజరుకాలేదు. ఆమె తరపు న్యాయవాది విచారణలో పాల్గొన్నారు. దీంతో విచారణ మరోసారి వాయిదా పడింది.</p>

ఆమె విచారణకు హాజరుకాలేదు
X

దిశ, అమరావతి బ్యూరో: ఎమ్మెల్సీ పోతుల సునీత అనర్హత పిటిషన్ పై గురువారం విచారణ జరిగింది. మండలి చైర్మన్ నవాజ్ షరీఫ్ ఆన్ లైన్ ద్వారా విచారణ చేపట్టారు. అయితే ఈ విచారణకు సునీత హాజరుకాలేదు. ఆమె తరపు న్యాయవాది విచారణలో పాల్గొన్నారు. దీంతో విచారణ మరోసారి వాయిదా పడింది.

Next Story