- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- లోక్సభ ఎన్నికలు-2024
- రాజకీయం
- జాతీయం
- బిజినెస్
- ప్రపంచం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- కెరీర్
- ఆరోగ్యం
- భక్తి
- రాశి ఫలాలు
- టెక్నాలజీ
- సాహిత్యం
- ఫొటో గ్యాలరీ
- గాసిప్స్
- వైరల్
- IPL2024
- ఐసీసీ T20 వరల్డ్ కప్-2024
X
దిశ, నల్లగొండ: తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డ తొలి పీఆర్సీ ఆశాస్త్రీయంగా ఉందని ఉపాధ్యాయ ఎమ్మెల్సీ అలుగుబెల్లి నర్సిరెడ్డి అన్నారు. గురువారం జిల్లా కేంద్రంలోని యూటీఎఫ్ కార్యాలయంలో ఆయన మీడియాతో మాట్లాడుతూ… గతంలో ఇలాంటి పీఆర్సీ ఎప్పుడూ చూడలేదని విమర్శలు చేశారు. సీఎం కేసీఆర్ వెంటనే జోక్యం చేసుకుని ఫిట్ మెంట్ పెంచాలని డిమాండ్ చేశారు. కనీసం 45 శాతానికి తగ్గకుండా ఈ ఫిట్ మెంట్ ఉండాలన్నారు. ఈ పీఆర్సీలో కాంట్రాక్టు, ఔట్ సోర్సింగ్ ఉద్యోగుల ప్రస్తావన లేకపోవడం దారుణమన్నారు. ఉద్యోగులను మోసం చేసే ప్రయత్నం మంచిది కాదని సూచించారు.
Next Story