- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- లోక్సభ ఎన్నికలు-2024
- రాజకీయం
- జాతీయం
- బిజినెస్
- ప్రపంచం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- కెరీర్
- ఆరోగ్యం
- భక్తి
- రాశి ఫలాలు
- టెక్నాలజీ
- సాహిత్యం
- ఫొటో గ్యాలరీ
- గాసిప్స్
- వైరల్
- IPL2024
- ఐసీసీ T20 వరల్డ్ కప్-2024
X
దిశ, వెబ్డెస్క్: మునుగోడు కాంగ్రెస్ ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్రెడ్డిపై ఎమ్మెల్సీ జీవన్రెడ్డి ఫైర్ అయ్యారు. పార్టీ వీడాలనుకుంటే ముందు పదవికి రాజీనామా చేయాలని, కానీ బ్లాక్ మెయిల్ రాజకీయాలు చేయొద్దని మండిపడ్డారు. రాజగోపాల్రెడ్డి కాంగ్రెస్ గుర్తుపై గెలిచారని, ఆయనది వ్యక్తిగత గెలుపుకాదని వ్యాఖ్యానించారు. అటు ముఖ్యమంత్రి కేసీఆర్ తీరుపై మండిపడిన జీవన్రెడ్డి.. ఫాంహౌస్లో వ్యవసాయ పనులు చేసే వ్యక్తికి సీఎం పదవి ఎందుకని ప్రశ్నించారు. పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల కోసమే యువతను మభ్య పెడుతున్నారని, ఉద్యోగ సంఘాలు ప్రభుత్వానికి తాబేదారులుగా మారాయని ఆగ్రహం వ్యక్తం చేశారు.
Next Story