- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- లోక్సభ ఎన్నికలు-2024
- రాజకీయం
- జాతీయం
- బిజినెస్
- ప్రపంచం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- కెరీర్
- ఆరోగ్యం
- భక్తి
- రాశి ఫలాలు
- టెక్నాలజీ
- సాహిత్యం
- ఫొటో గ్యాలరీ
- గాసిప్స్
- వైరల్
- IPL2024
- ఐసీసీ T20 వరల్డ్ కప్-2024
X
దిశ, పటాన్చెరు:
ఇటీవల కురిసిన భారీ వర్షాలకు వరద ధాటికి గురైన కృషి డిఫెన్స్ కాలనీలో పటాన్చెరు ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి పర్యటించారు. ఈ సందర్భంగా కాలనీలో సహాయ కార్యక్రమాలను చేపడుతున్న అధికారులతో సమీక్షించారు. గత రెండు రోజుల నుంచి కాలనీవాసులకు నిత్యావసర సరుకులు, మంచినీళ్లను ఎప్పటికప్పుడు అందించినట్లు అధికారులు తెలిపారు. ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి వెంట టీఆర్ఎస్ నేతలు, కాలనీవాసులు, తదితరులు పాల్గొన్నారు.
Next Story