- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- లోక్సభ ఎన్నికలు-2024
- రాజకీయం
- జాతీయం
- బిజినెస్
- ప్రపంచం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- కెరీర్
- ఆరోగ్యం
- భక్తి
- రాశి ఫలాలు
- టెక్నాలజీ
- సాహిత్యం
- ఫొటో గ్యాలరీ
- గాసిప్స్
- వైరల్
- IPL2024
- ఐసీసీ T20 వరల్డ్ కప్-2024
X
దిశ, నర్సంపేట టౌన్: పట్టణ కేంద్రంలోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో నియోజకవర్గానికి చెందిన 95 మంది లబ్ధిదారులకు కల్యాణలక్ష్మి చెక్కులను ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్ రెడ్డి అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పైసా ఖర్చు లేకుండా, పైరవీలు ఏమాత్రం లేకుండా కల్యాణలక్ష్మి చెక్కులను సాధ్యమైనంత త్వరగా అందజేస్తున్న విధానాన్ని ఆయన లబ్ధిదారులకు వివరించారు. అమ్మాయిల తల్లిదండ్రులు చదువుపై దృష్టి పెట్టాలని, తద్వారా ఆర్థికంగా ఎదిగే అవకాశముంటదని ఆయన అన్నారు. ఈ కార్యక్రమంలో ఓడీసీఎంఎస్ చైర్మన్ రామస్వామి నాయక్, ఆర్డీవో పవన్ కుమార్, జిల్లా పరిషత్ కో-ఆప్షన్ సభ్యులు రఫీ, ఎంపీపీలు విజేందర్, రమేష్, ప్రకాష్ రావు, కాట్ల కోమల భద్రయ్య, జెడ్పీటీసీ పత్తినాయక్, సరోజ హరికిషన్ తదితరులు పాల్గొన్నారు.
Next Story