- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- లోక్సభ ఎన్నికలు-2024
- రాజకీయం
- జాతీయం
- బిజినెస్
- ప్రపంచం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- కెరీర్
- ఆరోగ్యం
- భక్తి
- రాశి ఫలాలు
- టెక్నాలజీ
- సాహిత్యం
- ఫొటో గ్యాలరీ
- గాసిప్స్
- వైరల్
- IPL2024
- ఐసీసీ T20 వరల్డ్ కప్-2024
X
దిశ, ఏపీ బ్యూరో: వైసీపీ ఫైర్ బ్రాండ్, నగరి ఎమ్మెల్యే రోజా తిరుమల వెంకటేశ్వర స్వామి వారిని దర్శించుకున్నారు. తన జన్మదినం సందర్భంగా కుటుంబ సభ్యులు, స్నేహితులతో కలిసి స్వామి వారిని దర్శించుకుని మొక్కులు తీర్చుకున్నారు. ఆలయ అర్చకులు ఎమ్మెల్యే రోజాకు ప్రత్యేక ఆశీర్వాచనలు చేసి తీర్థ ప్రసాదాలు అందజేశారు. సీఎం జగన్ పాలనలో ప్రజలంతా సంతోషంగా ఉండాలని శ్రీవారిని కోరుకున్నట్లు ఎమ్మెల్యే రోజా తెలిపారు.
మంత్రుల సమక్షంలో రోజా బర్త్ డే సెలబ్రేషన్స్
తాడేపల్లిలో మంత్రులు కొడాలి నాని, పేర్ని నాని, చెల్లుబోయిన వేణు గోపాలకృష్ణల సమక్షంలో రోజా తన జన్మదిన వేడుకలు జరుపుకున్నారు. ఈ సందర్భంగా మంత్రులు ఎమ్మెల్యే రోజాకు జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు.
- Tags
- MLA Roja
Next Story