- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- లోక్సభ ఎన్నికలు-2024
- రాజకీయం
- జాతీయం
- బిజినెస్
- ప్రపంచం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- కెరీర్
- ఆరోగ్యం
- భక్తి
- రాశి ఫలాలు
- టెక్నాలజీ
- సాహిత్యం
- ఫొటో గ్యాలరీ
- గాసిప్స్
- వైరల్
- IPL2024
- ఐసీసీ T20 వరల్డ్ కప్-2024
X
దిశ, వెబ్డెస్క్: వైసీపీ నగరి ఎమ్మెల్యే రోజా చంద్రబాబుపై ఫైర్ అయ్యారు. 48 గంటల్లో అంటూ జగన్కు సవాల్ విసిరిన చంద్రబాబు.. తోకముడుచుకొని హైదరాబాద్కు తిరిగెళ్లారని ఆమె ఎద్దేవా చేశారు. ప్రజలు అందరూ అమరావతిని రాజధానిగా కోరుకుంటున్నారని భావించిన చంద్రబాబు 48 గంటల్లో రాజీనామా చేస్తారని ఎక్స్పర్ట్ చేశామంటూ రోజు సెటైర్లు వేశారు.
చంద్రబాబు రాజీనామా చేయకుండా జూమ్ యాప్లో జూమ్ డ్యాన్సులు ఆడుతున్నారని ఎద్దేవా చేశారు. సోషల్ మీడియాలో ఫైట్ చేద్దాం అంటూ పిలుపునిచ్చారంటే ఇంతకంటే చేతగాని పార్టీ అధ్యక్షులు దేశంలో ఎవరు లేరని ఘాటు వ్యాఖ్యలు చేశారు. అమరావతి కోసం చంద్రబాబు, టీడీపీ ఎమ్మెల్యేలు ఎందుకు రాజీనామా చేయడం లేదని ఆమె నిలదీశారు.
Next Story