- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- లోక్సభ ఎన్నికలు-2024
- రాజకీయం
- జాతీయం
- బిజినెస్
- ప్రపంచం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- కెరీర్
- ఆరోగ్యం
- భక్తి
- రాశి ఫలాలు
- టెక్నాలజీ
- సాహిత్యం
- ఫొటో గ్యాలరీ
- గాసిప్స్
- వైరల్
- IPL2024
- ఐసీసీ T20 వరల్డ్ కప్-2024
X
దిశ, వెబ్డెస్క్ : నటి, నగరి వైసీపీ ఎమ్మెల్యే రోజా చెన్నైలోని అపోలో ఆస్పత్రిలో చేరారు. ఆమెకు రెండు మేజర్ ఆపరేషన్లు జరిగినట్లు రోజా భర్త సెల్వమణి వెల్లడించారు. ఆమె గత కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్నారని అందువల్లే ఆస్పత్రిలో చేరారన్నారు. ప్రస్తుతం రోజా ఆరోగ్యంగా ఉన్నారని సెల్వమణి ఓ ప్రకటనలో తెలిపారు. కాగా, రోజా ఆరోగ్యం పట్ల వైసీపీ నాయకులు, అనుచరులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
Next Story