- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- లోక్సభ ఎన్నికలు-2024
- రాజకీయం
- జాతీయం
- బిజినెస్
- ప్రపంచం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- కెరీర్
- ఆరోగ్యం
- భక్తి
- రాశి ఫలాలు
- టెక్నాలజీ
- సాహిత్యం
- ఫొటో గ్యాలరీ
- గాసిప్స్
- వైరల్
- IPL2024
- ఐసీసీ T20 వరల్డ్ కప్-2024
X
దిశ, భద్రాచలం : టీపీసీసీ కొత్త అధ్యక్షుడు రేవంత్రెడ్డిని భద్రాచలం ఎమ్మెల్యే పొదెం వీరయ్య మంగళవారం మర్యాదపూర్వకంగా కలిశారు. పుష్పగుచ్ఛం అందజేసి శుభాకాంక్షలు తెలిపారు. కాగా, సీఎల్పీ నాయకుడు భట్టి విక్రమార్క నివాసంలో పొదెం వీరయ్య రేవంత్రెడ్డిని కలిశారు. నూతన టీపీసీసీ కమిటీలో పొదెం వీరయ్యకి ఉపాధ్యక్ష పదవి లభించింది. రేవంత్రెడ్డిని కలిసిన సమయంలో పొదెం వీరయ్య వెంట కాంగ్రెస్ పార్టీ భద్రాచలం పట్టణ అధ్యక్షుడు సరెళ్ల నరేష్, నాయకులు బలుసు సతీష్ ఉన్నారు.
Next Story