- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- లోక్సభ ఎన్నికలు-2024
- రాజకీయం
- జాతీయం
- బిజినెస్
- ప్రపంచం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- కెరీర్
- ఆరోగ్యం
- భక్తి
- రాశి ఫలాలు
- టెక్నాలజీ
- సాహిత్యం
- ఫొటో గ్యాలరీ
- గాసిప్స్
- వైరల్
- IPL2024
- ఐసీసీ T20 వరల్డ్ కప్-2024
X
దిశ, ముషీరాబాద్: వరదలతో ఇబ్బందులు ఎదుర్కొన్న బాధితులందరికీ అండగా నిలిచి ఆదుకుంటామని అంబర్పేట ఎమ్మెల్యే కాలేరు వెంకటేష్ అన్నారు. గురువారం గోల్నాక డివిజన్ పరిధిలోని నవభారత్ గల్లి, లక్ష్మీ నగర్, న్యూ గంగానగర్ ప్రాంతాల్లో స్థానిక కార్పొరేటర్ కాలేరు పద్మతో కలిసి ఆయన పర్యటించారు. బాధితులను పరామర్శించి వారి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. ముంపునకు గురైన బాధితులకు ప్రభుత్వ పరంగా రూ.10వేల ఆర్థిక సహాయాన్ని అందజేశారు.
Next Story