- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- లోక్సభ ఎన్నికలు-2024
- రాజకీయం
- జాతీయం
- బిజినెస్
- ప్రపంచం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- కెరీర్
- ఆరోగ్యం
- భక్తి
- రాశి ఫలాలు
- టెక్నాలజీ
- సాహిత్యం
- ఫొటో గ్యాలరీ
- గాసిప్స్
- వైరల్
- IPL2024
- ఐసీసీ T20 వరల్డ్ కప్-2024
X
దిశ, వెబ్డెస్క్: పీసీసీ పదవిపై సంగారెడ్డి కాంగ్రెస్ ఎమ్మెల్యే జగ్గారెడ్డి ఏఐసీసీ అధ్యక్షులు సోనియాగాంధీకి లేఖ రాశారు. ఈ సందర్భంగా సోనియా గాంధీకి పలు సూచనలు చేశారు. అంతేగాకుండా తాను పంపిన లేఖ సోనియాగాంధీకి అందుతుందో.. లేదో అని మీడియాకు కూడా ఓ ప్రకటన విడుదల చేశారు. పార్టీకి లాయల్గా ఉండే నాయకత్వాన్ని ఎంపిక చేయాలని… పార్టీలో అంశాల వారీగా కమిటీ వేయాలని కోరారు. ఆర్థికంగా బలంగా ఉన్న నాయకులను గుర్తించి ఐదు నియోజకవర్గాల బాధ్యత అప్పగించాలని.. నాగార్జున సాగర్ ఎన్నికల వరకు పీసీసీ నియామకం వాయిదా వేయాలని సోనియాగాంధీకి విజ్ఞప్తి చేశారు.
Next Story