- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- లోక్సభ ఎన్నికలు-2024
- రాజకీయం
- జాతీయం
- బిజినెస్
- ప్రపంచం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- కెరీర్
- ఆరోగ్యం
- భక్తి
- రాశి ఫలాలు
- టెక్నాలజీ
- సాహిత్యం
- ఫొటో గ్యాలరీ
- గాసిప్స్
- వైరల్
- IPL2024
- ఐసీసీ T20 వరల్డ్ కప్-2024
దిశ, మహబూబ్ నగర్: రాష్ట్రంలో లాక్ డౌన్ విధించిన నేపథ్యంలో నిత్యావసర వస్తువులను అధిక ధరలకు అమ్మితే కఠిన చర్యలు తీసుకుంటామని ఎమ్మెల్యే బీరం హర్షవర్ధన్ రెడ్డి అన్నారు. కొల్లాపూర్లో కూరగాయల మార్కెట్ ను ఎమ్మెల్యే సందర్శించారు. కరోనా వైరస్ బారి నుంచి కాపాడుకోవాలంటే ఇంటి నుంచి ఎవరు బయటకు రాకూదన్నారు. అనంతరం చిన్నంబావి మండలం పెద్దామారుర్ గ్రామంలో పర్యటించి ప్రజలకు అవగాహన కల్పించారు. కార్యక్రమంలో మండల ఎంపీపీ సోమేశ్వరమ్మ , మార్కెట్ చైర్మన్ నరేందర్ రెడ్డి, సర్పంచ్ శ్రీధర్ రెడ్డి పాల్గొన్నారు.
tag;mla beram harshavardhan reddy, kollapur, ts news
Next Story