- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- లోక్సభ ఎన్నికలు-2024
- రాజకీయం
- జాతీయం
- బిజినెస్
- ప్రపంచం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- కెరీర్
- ఆరోగ్యం
- భక్తి
- రాశి ఫలాలు
- టెక్నాలజీ
- సాహిత్యం
- ఫొటో గ్యాలరీ
- గాసిప్స్
- వైరల్
- IPL2024
- ఐసీసీ T20 వరల్డ్ కప్-2024
X
దిశ, పటాన్చెరు: మాజీ రాష్ట్రపతి డాక్టర్ ఏపీజే అబ్దుల్ కలాం జయంతి సందర్భంగా గురువారం పటాన్చెరు పట్టణంలోని అబ్దుల్ కలాం డిగ్రీ కళాశాల ఆవరణలో కలాం విగ్రహానికి ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి పూలమాల వేసి ఘనంగా నివాళులు అర్పించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ… మన జననం ఓ సాధారణమైనది కావచ్చు, కానీ మరణం మాత్రం ఒక చరిత్ర సృష్టించేదిగా ఉండాలన్న కలాం వ్యాఖ్యలను గుర్తు చేసుకున్నారు. అట్టడుగు కుటుంబం నుంచి వచ్చిన కలాం… దేశంలోని అత్యున్నత రాజ్యాంగ పదవి అయిన రాష్ట్రపతి కావడం ఆయన సామర్థ్యానికి నిలువుటద్దం అని అన్నారు. నేటి యువత కలాం ఆలోచన విధానాన్ని అవగతం చేసుకొని రాష్ట్రం, దేశం అభివృద్ధిలో కీలక భూమిక పోషించాలని కోరారు.
Next Story