- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- లోక్సభ ఎన్నికలు-2024
- రాజకీయం
- జాతీయం
- బిజినెస్
- ప్రపంచం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- కెరీర్
- ఆరోగ్యం
- భక్తి
- రాశి ఫలాలు
- టెక్నాలజీ
- సాహిత్యం
- ఫొటో గ్యాలరీ
- గాసిప్స్
- వైరల్
- IPL2024
- ఐసీసీ T20 వరల్డ్ కప్-2024
X
దిశ, ఎల్బీనగర్ : ఇంటి ముందు, కాలనీ పరిసర ప్రాంతాల్లో ప్రతిఒక్కరూ విధిగా మొక్కలు నాటి వాటిని కాపాడుకోవాలని ఎమ్మెల్యే దేవిరెడ్డి సుధీర్ రెడ్డి సూచించారు. హరితహారంలో భాగంగా గురువారం మన్సురాబాద్ డివిజన్ పరిధిలోని పవనగిరి కాలనీ ఫేస్ 1, 2 లలో స్థానిక కార్పొరేటర్ కొప్పుల విఠల్ రెడ్డితో కలిసి ఎమ్మెల్యే మొక్కలు నాటారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రతిఒక్కరూ తమ వంతు సామాజిక బాధ్యతగా తమ, తమ ఇంటి ముందు, కాలనీ పరిసర ప్రాంతాల్లో మొక్కలు నాటాలని పిలుపునిచ్చారు.
Next Story