- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- లోక్సభ ఎన్నికలు-2024
- రాజకీయం
- జాతీయం
- బిజినెస్
- ప్రపంచం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- కెరీర్
- ఆరోగ్యం
- భక్తి
- రాశి ఫలాలు
- టెక్నాలజీ
- సాహిత్యం
- ఫొటో గ్యాలరీ
- గాసిప్స్
- వైరల్
- IPL2024
- ఐసీసీ T20 వరల్డ్ కప్-2024
X
దిశ, వెబ్డెస్క్ : చిత్తూరు జిల్లా తంబళ్లపల్లిలో దారుణం చోటుచేసుకుంది. మూడు నెలల కిందట కనిపించకుండా పోయిన తల్లీకూతుళ్లు దారుణహత్యకు గురయ్యారు. సరళ, గంగమ్మ ఆచూకీకోసం బాధిత కుటుంబసభ్యులు పోలీసులను ఆశ్రయించారు.
అయితే, ఆ ఫిర్యాదును వారు పట్టించుకోలేదని సమాచారం.దీంతో బాధిత కుటుంబసభ్యులు ఆందోళన చేపట్టగా స్పందించిన పోలీసులు నిందితుడు మౌలాలిని అదుపులోనికి తీసుకున్నారు. వివాహేతర సంబంధమే జంటహత్యలకు కారణమని పోలీసులు భావిస్తున్నారు. కాగా, ఈ ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
Next Story