మైనర్ బాలికపై అత్యాచారం

by  |
మైనర్ బాలికపై అత్యాచారం
X

దిశ, వెబ్ డెస్క్: తూర్పుగోదావరి జిల్లాలో దారుణం చోటుచేసుకుంది. మైనర్ బాలికపై ఓ యువకుడు అత్యాచారం చేశాడు. ఈ ఘటన మామిడికుదురు మండలం మొగలికుదురులో చోటుచేసుకుంది. వివరాలు ఇలా ఉన్నాయి. 15 ఏళ్ల బాలికపై రాజేంద్రకుమార్ అనే యువకుడు అత్యాచారం చేశాడు. నిందితుడిపై ఎస్సీ, ఎస్టీ, పోక్సో చట్టం కింద కేసు నమోదు చేశారు. అనంతరం నిందితుడిని కోర్టులో హాజరుపర్చి రిమాండ్‌కు తరలించారు.

Next Story