- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- లోక్సభ ఎన్నికలు-2024
- రాజకీయం
- జాతీయం
- బిజినెస్
- ప్రపంచం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- కెరీర్
- ఆరోగ్యం
- భక్తి
- రాశి ఫలాలు
- టెక్నాలజీ
- సాహిత్యం
- ఫొటో గ్యాలరీ
- గాసిప్స్
- వైరల్
- IPL2024
- ఐసీసీ T20 వరల్డ్ కప్-2024
X
దిశ ప్రతినిధి, వరంగల్: మంత్రులు కేటీఆర్, ఈటల రాజేందర్ వరంగల్ కు చేరుకున్నారు. హైదరాబాద్ నుంచి హెలికాప్టర్ ద్వారా హన్మకొండకు చేరిన మంత్రులు ఎర్రబెల్లి దయాకర్ రావు, సత్యవతి రాథోడ్, ప్రభుత్వ అధికారులు స్వాగతం పలికారు. అనంతరం వారు.. భారీ వర్షాలతో వరద నీటిలో మునిగిన కాలనీలు, ముంపునకు గురైన ప్రాంతాలు, దెబ్బతిన్న రోడ్లను మంత్రులు పరిశీలిస్తున్నారు.
Next Story