- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- లోక్సభ ఎన్నికలు-2024
- రాజకీయం
- జాతీయం
- బిజినెస్
- ప్రపంచం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- కెరీర్
- ఆరోగ్యం
- భక్తి
- రాశి ఫలాలు
- టెక్నాలజీ
- సాహిత్యం
- ఫొటో గ్యాలరీ
- గాసిప్స్
- వైరల్
- IPL2024
- ఐసీసీ T20 వరల్డ్ కప్-2024
X
దిశ, వెబ్ డెస్క్ : రాష్ట్ర వ్యవసాయశాఖ మంత్రి సింగిరెడ్డినిరంజన్ రెడ్డి గురువారం వనపర్తి జిల్లా ప్రభుత్వ ఆసుపత్రిని సందర్శించారు. కొవిడ్ వార్డుకు వెళ్లి కొవిడ్ రోగులను పరామర్శించారు. కరోనా సోకిందని అధైర్యపడవద్దని కరోనాకు మనోధైర్యానికి మించిన మందులేదన్నారు. నాకు కరోనా సోకింది నేను ఇప్పుడు ఆరోగ్యవంతునిగా మళ్లీ మీ ముందుకు వచ్చాను, మీరు తొందరలోనే కోలుకుంటారని కరోనా రోగులకు ధైర్యం చెప్పారు. వైద్యుల సూచనలు తప్పనిసరిగా పాటించాలని, ప్రభుత్వ ఆసుపత్రిని పరిసరాలను శుభ్రంగా ఉంచుకోవాలన్నారు.
Next Story