ప్రభుత్వాన్ని సంప్రదించలేదు : మంత్రి

by  |
ప్రభుత్వాన్ని సంప్రదించలేదు : మంత్రి
X

దిశ, వెబ్‌డెస్క్: ఏపీలో స్థానిక సంస్థల ఎన్నికలు ఏక పక్షంగా నిర్ణయం తీసుకొని వాయిదా వేశారని మంత్రి వేణుగోపాల్ వెల్లడించారు. ఈ సందర్భంగా గురువారం ఉదయం ఆయన ఓ మీడియా ఛాన‌ల్‌తో మాట్లాడుతూ… ఎన్నికల వాయిదా విషయంపై నిమ్మగడ్డ రమేశ్ కుమార్ ప్రభుత్వాన్ని సంప్రదించలేదని తెలిపారు. నిమ్మగడ్డ రమేశ్ కుమార్ ఓ రాజకీయ పార్టీ ప్రతినిధిగా వ్యవహరిస్తున్నారని విమర్శించారు. 26 వేల యాక్టివ్ కేసులున్న నేపథ్యంలో ఎన్నికలు ఎలా నిర్వహిస్తారని ప్రశ్నించారు. స్థానిక సంస్థలను గత ప్రభుత్వం నిర్వీర్యం చేసిందని అన్నారు.



Next Story

Most Viewed