- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- లోక్సభ ఎన్నికలు-2024
- రాజకీయం
- జాతీయం
- బిజినెస్
- ప్రపంచం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- కెరీర్
- ఆరోగ్యం
- భక్తి
- రాశి ఫలాలు
- టెక్నాలజీ
- సాహిత్యం
- ఫొటో గ్యాలరీ
- గాసిప్స్
- వైరల్
- IPL2024
- ఐసీసీ T20 వరల్డ్ కప్-2024
X
దిశ, నిజామాబాద్: నిజామాబాద్ జిల్లా మోర్తాడ్ మండలం పాలెం-ధర్మోరా వద్ద పెద్దవాగుపై నిర్మిస్తున్న చెక్ డ్యామ్ నిర్మాణ పనులను మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి ఆదివారం పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. కొవిడ్ కారణంగా నెమ్మదించిన పనులను వేగవంతం చేసి పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు. చెక్ డ్యామ్ నిర్మాణం పూర్తి అయితే వాగు వెంబడి బోర్లపై ఆధారపడి వ్యవసాయం చేసుకుంటున్న రైతులకు మేలు జరుగుతుందని ఆకాంక్షించారు. అనంతరం కాళేశ్వరం ఎస్సారెస్పీ పునరుజ్జీవన పథకం వద్ద మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి సరదాగా ఓ సెల్ఫీ తీసుకున్నారు.
Next Story