- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- లోక్సభ ఎన్నికలు-2024
- రాజకీయం
- జాతీయం
- బిజినెస్
- ప్రపంచం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- కెరీర్
- ఆరోగ్యం
- భక్తి
- రాశి ఫలాలు
- టెక్నాలజీ
- సాహిత్యం
- ఫొటో గ్యాలరీ
- గాసిప్స్
- వైరల్
- IPL2024
- ఐసీసీ T20 వరల్డ్ కప్-2024
X
దిశ,హైదరాబాద్
పాల సేకరణను పెంచేందుకు పశుసంవర్ధక, పశు గణాభివృద్ది, డెయిరీ అధికారులు సమన్వయంతో పని చేయాలని మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ అన్నారు. పాల సేకరణ పెంపు, కృత్రిమ గర్భధారణ అమలు తదితర అంశాలపై అధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించారు. మంత్రి మాట్లాడుతూ పశుసంవర్ధక, పశు గణాభివృద్ధి, డెయిరీ అధికారులతో జిల్లాల వారిగా సమన్వయ కమిటీ లను ఏర్పాటు చేయాలని అధికారులను ఆదేశించారు. దీర్ఘకాలికంగా ఒకేచోట ఉన్న అధికారులను 10 రోజుల లోగా వేరే చోట్లకు బదిలీ చేయాలని సూచించారు. రాష్ట్రంలో పాల ఉత్పత్తిని పెంచేందుకు ప్రభుత్వం అనేక చర్యలు తీసుకుంటుందని చెప్పారు. భవిష్యత్ లో విజయ డెయిరీని మరింత ప్రజలకు అందుబాటులోకి తెచ్చేలా ఔట్ లెట్ లను ఏర్పాటు చేయాలని పేర్కొన్నారు.
tags; minister talasani srinivas yadav review meeting, vijaya dairy,increase milk collection
Next Story