- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- లోక్సభ ఎన్నికలు-2024
- రాజకీయం
- జాతీయం
- బిజినెస్
- ప్రపంచం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- కెరీర్
- ఆరోగ్యం
- భక్తి
- రాశి ఫలాలు
- టెక్నాలజీ
- సాహిత్యం
- ఫొటో గ్యాలరీ
- గాసిప్స్
- వైరల్
- IPL2024
- ఐసీసీ T20 వరల్డ్ కప్-2024
X
దిశ, అమరావతి బ్యూరో: 2020-21 విద్యా సంవత్సరం ఇంకా ఖరారు కాలేదని విద్యాశాఖ మంత్రి ఆదిమూలపు సురేష్ తెలిపారు. కొన్ని ప్రైవేట్ స్కూళ్లు ఆన్లైన్ క్లాసులు నిర్వహిస్తున్నట్లు తమ దృష్టికి వచ్చిందని, నిర్వహించడానికి వీలు లేదన్నారు. ఫీజులు కూడా వసులు చేస్తున్నట్లు సమాచారం ఉందని, ప్రభుత్వం నిర్ణయించే వరకు ఎటువంటి ఫీజులు వసూలు చేయరాదన్నారు. అలా చేస్తే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామన్నారు.
Next Story