- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- లోక్సభ ఎన్నికలు-2024
- రాజకీయం
- జాతీయం
- బిజినెస్
- ప్రపంచం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- కెరీర్
- ఆరోగ్యం
- భక్తి
- రాశి ఫలాలు
- టెక్నాలజీ
- సాహిత్యం
- ఫొటో గ్యాలరీ
- గాసిప్స్
- వైరల్
- IPL2024
- ఐసీసీ T20 వరల్డ్ కప్-2024
X
దిశ, తెలంగాణ బ్యూరో: సీఎం కేసీఆర్ సాగు, సానుకూల విధానాలతోనే తెలంగాణలో పంటల విస్తీర్ణం పెరిగిందని మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి అన్నారు. ఆరున్నరేళ్లలో తెలంగాణ.. ‘అన్నపూర్ణ’గా మారిందని కొనియాడారు. ఇందుకు గత ఏడాది ఎఫ్సీఐ ధాన్యం సేకరణనే నిదర్శనమన్నారు. దేశవ్యాప్తంగా సేకరించిన ధాన్యంలో 55 శాతం తెలంగాణ నుండే సేకరించడం విశేషమన్నారు. మార్కెట్లో డిమాండ్ ఉన్న పంటల మీద అవగాహనతో ముందుకు సాగాలని.. వివిధ సమావేశాలలో ముఖ్యమంత్రి కేసీఆర్ సూచించారని మంత్రి చెప్పుకొచ్చారు. ఆయన సూచనలతోనే మంచి ఫలితాలు సాధించామన్నారు.
Next Story