- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- లోక్సభ ఎన్నికలు-2024
- రాజకీయం
- జాతీయం
- బిజినెస్
- ప్రపంచం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- కెరీర్
- ఆరోగ్యం
- భక్తి
- రాశి ఫలాలు
- టెక్నాలజీ
- సాహిత్యం
- ఫొటో గ్యాలరీ
- గాసిప్స్
- వైరల్
- IPL2024
- ఐసీసీ T20 వరల్డ్ కప్-2024
X
దిశ, మహబూబాబాద్ : రాష్ట్ర గిరిజన ,స్త్రీ శిశు సంక్షేమ శాఖ మంత్రి సత్యవతి రాథోడ్ కు కరోనా పాజిటివ్ నిర్ధారణ అయినట్లు జిల్లా దవాఖాన సూపరిటెండెంట్ భూక్య వెంకట్రాములు తెలిపారు. మహబూబాబాద్ ఏరియా ఆసుపత్రిలో సోమవారం ఆమె వైద్య పరీక్షలు చేసుకోగా పాజిటివ్ వచ్చిందని తెలిపారు.
ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. తనతో గత రెండు రోజులుగా కాంటాక్ట్లో ఉన్నవారు టెస్టులు చేసుకోవాలని సూచించారు. అనంతరం మెరుగైన చికిత్స కోసం హైదరాబాద్లోని ప్రయివేటు ఆసుపత్రికి వెళ్లారు.
Next Story