- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- లోక్సభ ఎన్నికలు-2024
- రాజకీయం
- జాతీయం
- బిజినెస్
- ప్రపంచం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- కెరీర్
- ఆరోగ్యం
- భక్తి
- రాశి ఫలాలు
- టెక్నాలజీ
- సాహిత్యం
- ఫొటో గ్యాలరీ
- గాసిప్స్
- వైరల్
- IPL2024
- ఐసీసీ T20 వరల్డ్ కప్-2024
X
దిశ ప్రతినిధి, ఖమ్మం: సాగర్ ఆయకట్టు కింద సాగవుతున్న పంటలకు ఖరీఫ్కు సరిపడా నీరందిస్తామని మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ అన్నారు. ఆదివారం ఆయన ఖమ్మం జిల్లా నీటిపారుదల సలహామండలి సమావేశానికి మంత్రి హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ…
ఖమ్మం జిల్లాలోని సాగర్ ఆయకట్టు కింద సాగవుతున్న పంటలకు నీటి పంపిణీపై సుదీర్ఘంగా చర్చించామన్నారు. ఖరీఫ్కు సరిపడు సాగునీరు అందిస్తామని మంత్రి స్పష్టం చేశారు. జిల్లాలో సాగర్ ఆయకట్టు కింద ఉన్న ప్రతి ఎకారాకు సాగునీటిని అందేవిధంగా చర్యలు తీసుకోవాలని అధికారులకు ఆదేశించారు.
Next Story