- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- దిశ స్పెషల్స్
- స్పోర్ట్స్
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్ / ట్రెండింగ్
- బిజినెస్
- జాతీయం-అంతర్జాతీయం
- క్రైమ్
- భక్తి
- ఎడిట్ పేజీ
- జిల్లా వార్తలు
- ఆపరేషన్ సిందూర్
వలస కూలీలకు బియ్యం పంపిణీ
by Sridhar Babu |

X
దిశ, ఖమ్మం: రాష్ట్ర ప్రభుత్వ ఆదేశాల మేరకు మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ రఘునాదపాలెం మండలంలోని వలస కూలీలకు రూ.500, 12కేజీల చొప్పున బియ్యం పంపిణీ చేశారు. చింతకుర్తి గ్రామంలో 80 మంది, గణేశ్వరంలో 159 మందికి పంపిణీ చేసినట్టు తెలిపారు. ఈ కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ కర్ణన్, ఆర్డీవో రవీంద్రనాథ్, ఎండీవో శ్రీదేవి, ఎమ్మార్వో నర్సింహరావు, తదితరులు పాల్గొన్నారు.
Tags : puvvada ajay kumar, raghunadha palem, collector karnar, RDO, MRO, migrant labourers, corona, virus, lockdown
Next Story