- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- లోక్సభ ఎన్నికలు-2024
- రాజకీయం
- జాతీయం
- బిజినెస్
- ప్రపంచం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- కెరీర్
- ఆరోగ్యం
- భక్తి
- రాశి ఫలాలు
- టెక్నాలజీ
- సాహిత్యం
- ఫొటో గ్యాలరీ
- గాసిప్స్
- వైరల్
- IPL2024
- ఐసీసీ T20 వరల్డ్ కప్-2024
X
దిశ,వెబ్ డెస్క్ : నిజామాబాద్ జిల్లాలో మొదట 15వేల మందికి వ్యాక్సినేషన్ చేస్తామని మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి వెల్లడించారు. కరోనా వ్యాక్సిన్ కనిపెట్టిన శాస్త్రవేత్తలకు ఆయన అభినందనలు తెలిపారు. మొదట ఫ్రంట్ లైన్ వారియర్స్కు వ్యాక్సినేషన్ చేస్తామని చెప్పారు. వ్యాక్సిన్ పై ఎలాంటి అనుమానాలు పెట్టుకోవద్దన్నారు. జిల్లాలో 16న 5 సెంటర్లలో వ్యాక్సినేషన్ ప్రారంభిస్తామని తెలిపారు. వ్యాక్సిన్ తీసుకున్న వారికి ఎవరికైనా రియాక్షన్ అయితే యాంటీ రియాక్షన్ కిట్స్ కూడా అందుబాటులో ఉంచామని వెల్లడించారు.
Next Story