- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- లోక్సభ ఎన్నికలు-2024
- రాజకీయం
- జాతీయం
- బిజినెస్
- ప్రపంచం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- కెరీర్
- ఆరోగ్యం
- భక్తి
- రాశి ఫలాలు
- టెక్నాలజీ
- సాహిత్యం
- ఫొటో గ్యాలరీ
- గాసిప్స్
- వైరల్
- IPL2024
- ఐసీసీ T20 వరల్డ్ కప్-2024
X
దిశ, వెబ్డెస్క్: ఏపీ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి మరోసారి హైకోర్టును ఆశ్రయించారు. పంచాయతీ ఎన్నికలు ముగిసేవరకు మీడియాతో మాట్లాడొదన్న సింగిల్ బెంచ్ ఆదేశాలపై డివిజన్ బెంచ్కు అప్పీలుకు వెళ్లారు. మంగళవారం ఈ పిటిషన్ విచారణకు వచ్చే అవకాశం ఉంది. మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డిని గృహ నిర్బంధంలో ఉంచాలని ఎస్ఈసీ నిమ్మగడ్డ డీజీపీకి ఆదేశాలు జారీ చేయగా… మంత్రి హైకోర్టును ఆశ్రయించారు. అయితే పెద్దిరెడ్డి బయటకు వెళ్లొచ్చని, కానీ మీడియాతో మాట్లాడొద్దని హైకోర్టు తీర్పు చెప్పింది.
Next Story