- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- లోక్సభ ఎన్నికలు-2024
- రాజకీయం
- జాతీయం
- బిజినెస్
- ప్రపంచం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- కెరీర్
- ఆరోగ్యం
- భక్తి
- రాశి ఫలాలు
- టెక్నాలజీ
- సాహిత్యం
- ఫొటో గ్యాలరీ
- గాసిప్స్
- వైరల్
- IPL2024
- ఐసీసీ T20 వరల్డ్ కప్-2024
X
దిశ, న్యూస్బ్యూరో: గిరిజన గురుకులాల్లో విద్యార్థుల కోసం తీసుకొచ్చిన నిత్యావసర సరుకులను వలస కూలీలు, నిరుపేదలకు పంపిణీ చేయాలని మంత్రి సత్యవతి రాథోడ్ అధికారులను ఆదేశించారు. కరోనా నేపథ్యంలో రాష్ట్రవ్యాప్తంగా ఉన్న గిరిజన గురుకులాలు మూతపడగా.. హాస్టళ్లలో నిల్వ ఉన్న నిత్యావసర సరుకులను అక్కడి వలస కూలీలకు అందించేందుకు వీలుగా కలెక్టర్లకు, సంబంధిత అధికారులకు అనుమతినిస్తూ ఈ ఉత్తర్వులు జారీ చేశారు.
Tags :Tribal Residential, students, daily needs, Minister Satyavathi Rathod, Orders
Next Story