మంత్రి నిరంజన్ రెడ్డికి కరోనా పాజిటివ్

by  |
మంత్రి నిరంజన్ రెడ్డికి కరోనా పాజిటివ్
X

దిశ, వెబ్ డెస్క్ : రాష్ట్ర వ్యవసాయ శాఖా మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డికి కరోనా పాజిటివ్ నిర్దారణ అయ్యింది. గత రెండు రోజులుగా ఆయన అస్వస్థతకు గురికావడంతో వైద్యుల సలహా మేరకు ఆయన ఈ రోజు కరోనా పరీక్షలు చేయుంచుకున్నారు. దీంతో ఆయనకి కరోనా పాజిటివ్ నిర్దారణ అయ్యిందని, కావున గత రెండు, మూడు రోజులుగా వారితో సన్నిహితంగా మెలిగిన వారంతా కరోనా నిర్దారణ పరీక్షలు చేయించుకోవాలని, హోం క్వారంటైన్ పాటించాలని విజ్ఞప్తి చేశారు.



Next Story