- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- లోక్సభ ఎన్నికలు-2024
- రాజకీయం
- జాతీయం
- బిజినెస్
- ప్రపంచం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- కెరీర్
- ఆరోగ్యం
- భక్తి
- రాశి ఫలాలు
- టెక్నాలజీ
- సాహిత్యం
- ఫొటో గ్యాలరీ
- గాసిప్స్
- వైరల్
- IPL2024
- ఐసీసీ T20 వరల్డ్ కప్-2024
X
దిశ, వెబ్డెస్క్: కర్నూలు జిల్లాలో ప్రతిరోజూ 6 వేల కరోనా నిర్ధారణ పరీక్షలు నిర్వహిస్తున్నామని మంత్రి ఆళ్ల నాని స్పష్టం చేశారు. బుధవారం ఆయన కర్నూలు జిల్లాలో పర్యటించారు. ఈ సందర్భంగా అక్కడ మీడియాతో మాట్లాడుతూ…
జిల్లాలో కోవిడ్ ఆసుపత్రులతో పాటు బెడ్ల సంఖ్య పెంచేందుకు అన్ని చర్యలు తీసుకుంటున్నామని అన్నారు. కోవిడ్ సెంటర్లు, ప్రయివేటు ఆస్పత్రులు అవకతవకలకు పాల్పడితే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. అంతేగాకుండా కోలుకున్న ప్రతిఒక్కరూ ప్లాస్మా దానం చేయాలని అన్నారు.
Next Story