- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
నాణ్యమైన విద్యుత్ ఇవ్వడమే లక్ష్యం
by Vemula.Srinu Prasad |
<p>దిశ, వెబ్డెస్క్: వైఎస్సార్ ఉచిత వ్యవసాయ విద్యుత్ పథకంపై మంత్రి పేర్ని నాని గురువారం సంబంధిత అధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ… రైతులకు నాణ్యమైన విద్యుత్ ఇవ్వడమే ఉచిత విద్యుత్ పథకం లక్ష్యం అని అన్నారు. రాష్ట్రంలో రైతులకు నష్టం జరగకుండా చూస్తామని ఆయన స్పష్టం చేశారు.</p>

X
దిశ, వెబ్డెస్క్: వైఎస్సార్ ఉచిత వ్యవసాయ విద్యుత్ పథకంపై మంత్రి పేర్ని నాని గురువారం సంబంధిత అధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ… రైతులకు నాణ్యమైన విద్యుత్ ఇవ్వడమే ఉచిత విద్యుత్ పథకం లక్ష్యం అని అన్నారు. రాష్ట్రంలో రైతులకు నష్టం జరగకుండా చూస్తామని ఆయన స్పష్టం చేశారు.
Next Story






