భారీ నగదుతో యాదాద్రిలో మంత్రి మల్లారెడ్డి

by  |
భారీ నగదుతో యాదాద్రిలో మంత్రి మల్లారెడ్డి
X

దిశ, యాదగిరిగుట్ట: యాదాద్రి శ్రీలక్ష్మి నరసింహ స్వామి వారిని కుటుంబ సమేతంగా కార్మికశాఖ మంత్రి మల్లారెడ్డి దర్శించుకున్నారు. ప్రధాన ఆలయ విమాన గోపురానికి బంగారు తాపడం కోసం మూడు కిలోల బంగారాన్ని.. నగదు రూపంలో రూ. 1 కోటి 83 లక్షలను ఆలయ అధికారులకు అందజేశారు. మూడు కిలోల విలువ చేసే బంగారానికి నగదుతో మేడ్చల్ నియోజకవర్గం కార్పొరేటర్లు, ప్రజాప్రతినిధులతో కలిసి ఆయన ఆలయానికి వచ్చారు. అలాగే, మేడ్చల్ మున్సిపల్ కార్పొరేషన్ నుంచి రూ. 7 లక్షలను కార్పొరేటర్లు మంత్రితో కలిసి అందజేశారు.


Next Story

Most Viewed