- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- లోక్సభ ఎన్నికలు-2024
- రాజకీయం
- జాతీయం
- బిజినెస్
- ప్రపంచం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- కెరీర్
- ఆరోగ్యం
- భక్తి
- రాశి ఫలాలు
- టెక్నాలజీ
- సాహిత్యం
- ఫొటో గ్యాలరీ
- గాసిప్స్
- వైరల్
- IPL2024
- ఐసీసీ T20 వరల్డ్ కప్-2024
X
దిశ, యాదగిరిగుట్ట: యాదాద్రి శ్రీలక్ష్మి నరసింహ స్వామి వారిని కుటుంబ సమేతంగా కార్మికశాఖ మంత్రి మల్లారెడ్డి దర్శించుకున్నారు. ప్రధాన ఆలయ విమాన గోపురానికి బంగారు తాపడం కోసం మూడు కిలోల బంగారాన్ని.. నగదు రూపంలో రూ. 1 కోటి 83 లక్షలను ఆలయ అధికారులకు అందజేశారు. మూడు కిలోల విలువ చేసే బంగారానికి నగదుతో మేడ్చల్ నియోజకవర్గం కార్పొరేటర్లు, ప్రజాప్రతినిధులతో కలిసి ఆయన ఆలయానికి వచ్చారు. అలాగే, మేడ్చల్ మున్సిపల్ కార్పొరేషన్ నుంచి రూ. 7 లక్షలను కార్పొరేటర్లు మంత్రితో కలిసి అందజేశారు.
Next Story