- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
భారీ నగదుతో యాదాద్రిలో మంత్రి మల్లారెడ్డి
by Shyam |
<p>దిశ, యాదగిరిగుట్ట: యాదాద్రి శ్రీలక్ష్మి నరసింహ స్వామి వారిని కుటుంబ సమేతంగా కార్మికశాఖ మంత్రి మల్లారెడ్డి దర్శించుకున్నారు. ప్రధాన ఆలయ విమాన గోపురానికి బంగారు తాపడం కోసం మూడు కిలోల బంగారాన్ని.. నగదు రూపంలో రూ. 1 కోటి 83 లక్షలను ఆలయ అధికారులకు అందజేశారు. మూడు కిలోల విలువ చేసే బంగారానికి నగదుతో మేడ్చల్ నియోజకవర్గం కార్పొరేటర్లు, ప్రజాప్రతినిధులతో కలిసి ఆయన ఆలయానికి వచ్చారు. అలాగే, మేడ్చల్ మున్సిపల్ కార్పొరేషన్ నుంచి రూ. 7 లక్షలను […]</p>

X
దిశ, యాదగిరిగుట్ట: యాదాద్రి శ్రీలక్ష్మి నరసింహ స్వామి వారిని కుటుంబ సమేతంగా కార్మికశాఖ మంత్రి మల్లారెడ్డి దర్శించుకున్నారు. ప్రధాన ఆలయ విమాన గోపురానికి బంగారు తాపడం కోసం మూడు కిలోల బంగారాన్ని.. నగదు రూపంలో రూ. 1 కోటి 83 లక్షలను ఆలయ అధికారులకు అందజేశారు. మూడు కిలోల విలువ చేసే బంగారానికి నగదుతో మేడ్చల్ నియోజకవర్గం కార్పొరేటర్లు, ప్రజాప్రతినిధులతో కలిసి ఆయన ఆలయానికి వచ్చారు. అలాగే, మేడ్చల్ మున్సిపల్ కార్పొరేషన్ నుంచి రూ. 7 లక్షలను కార్పొరేటర్లు మంత్రితో కలిసి అందజేశారు.
Next Story






