- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- లోక్సభ ఎన్నికలు-2024
- రాజకీయం
- జాతీయం
- బిజినెస్
- ప్రపంచం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- కెరీర్
- ఆరోగ్యం
- భక్తి
- రాశి ఫలాలు
- టెక్నాలజీ
- సాహిత్యం
- ఫొటో గ్యాలరీ
- గాసిప్స్
- వైరల్
- IPL2024
- ఐసీసీ T20 వరల్డ్ కప్-2024
X
దిశ, వెబ్డెస్క్: కేంద్ర రక్షణశాఖ మంత్రి రాజ్నాథ్ సింగ్కు మంత్రి కేటీఆర్ లేఖ రాశారు. కంటోన్మెంట్ ఏరియాలో రోడ్లను మూసివేయడంతో ప్రజలు ఇబ్బందులు పడుతున్నారని.. వెంటనే రోడ్లను తెరవాలని కోరుతూ లేఖ రాశారు. ఆర్మీ అధికారులకు మున్సిపల్ ప్రోటోకాల్ పాటించడం లేదని..దీంతో ఇబ్బందులు ఎదురవుతున్నాయని కేటీఆర్ లేఖలో ప్రస్తావించారు.
Next Story