పట్నం రినీష్ రెడ్డిని అభినందించిన కేటీఆర్…

by  |
పట్నం రినీష్ రెడ్డిని అభినందించిన కేటీఆర్…
X

దిశ ప్రతినిధి, రంగారెడ్డి: రాష్ట్ర పురపాలక శాఖ మంత్రి కేటీఆర్ పిలుపు మేరకు రినీష్​ ఎడ్యూకేషనల్​ సోసైటీ ఎండి రినీష్​ రెడ్డి స్పందించారు. ప్రజారోగ్యానికి తమవంతుగా అధునాతన ఏసీ అంబులెన్స్ కొనుగోలుకు కోసం రూ. 20.50 లక్షల చెక్కును కేటీఆర్‌కు రినీష్ రెడ్డి అందజేశారు. ఈ చెక్కును ఎమ్మెల్సీ డాక్టర్ పట్నం మహేందర్ రెడ్డితో కలిసి సోమవారం ప్రగతి భవన్‌లో పట్నం రీనిష్ రెడ్డి అందజేశారు. ఈ సందర్భంగా మంత్రి కేటీఆర్ రీనిష్​ రెడ్డిని కేటీఆర్ అభినందించారు.



Next Story

Most Viewed