- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- లోక్సభ ఎన్నికలు-2024
- రాజకీయం
- జాతీయం
- బిజినెస్
- ప్రపంచం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- కెరీర్
- ఆరోగ్యం
- భక్తి
- రాశి ఫలాలు
- టెక్నాలజీ
- సాహిత్యం
- ఫొటో గ్యాలరీ
- గాసిప్స్
- వైరల్
- IPL2024
- ఐసీసీ T20 వరల్డ్ కప్-2024
X
దిశ, వెబ్డెస్క్: ప్రభుత్వాన్ని అప్రతిష్ట పాలు చేయాలని చూసిన ఎస్ఈసీ నిమ్మగడ్డ రమేశ్ కుమార్కు కోర్టులు బుద్ధి చెప్పాయని మంత్రి కొడాలి నాని వ్యాఖ్యానించారు. ప్రతిపక్ష నేత చంద్రబాబు, నిమ్మగడ్డ రమేశ్ కుమార్ ఇకనైనా బుద్ధి తెచ్చుకోవాలని, లేకుంటే తప్పుడు నిర్ణయాలతో ముందుకు వెళ్తే ప్రజలు వెంటపడి కొడతారన్నారు. ప్రభుత్వాన్ని భ్రష్టు పట్టించేందుకు పార్క్ హయత్లోనే నిమ్మగడ్డకు ట్రైనింగ్ ఇచ్చారన్న మంత్రి కొడాలి నాని.. పంచాయతీ ఎన్నికలపై హైకోర్టు తీర్పునకు బాధ్యత వహిస్తూ ఎస్ఈసీ నిమ్మగడ్డ రాజీనామా చేయాలన్నారు. రిటైర్డ్ అయిన తర్వాత నిమ్మగడ్డ టీడీపీలో చేరుతారని జోస్యం చెప్పారు.
Next Story