- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- లోక్సభ ఎన్నికలు-2024
- రాజకీయం
- జాతీయం
- బిజినెస్
- ప్రపంచం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- కెరీర్
- ఆరోగ్యం
- భక్తి
- రాశి ఫలాలు
- టెక్నాలజీ
- సాహిత్యం
- ఫొటో గ్యాలరీ
- గాసిప్స్
- వైరల్
- IPL2024
- ఐసీసీ T20 వరల్డ్ కప్-2024
X
దిశ, ఏపీబ్యూరో : రైతులకు విత్తనం దగ్గర నుంచి పంట కొనుగోలు దాకా రైతు భరోసా కేంద్రాల నుంచే సేవలందాలని మంత్రి కన్నబాబు అధికారులను ఆదేశించారు. బుధవారం విజయవాడలో పలు అంశాలపై అధికారులతో మంత్రి సమీక్షించారు. ప్రధానంగా ఫుడ్ ప్రాసెసింగ్ పాలసీ 2020-25పై చర్చించారు. ప్రతీ నియోజకవర్గానికో ఫుడ్ప్రాసెసింగ్ ఏర్పాటవుతున్న నేపథ్యంలో ఆయా పంటలకు సంబంధించిన పంటల ఉత్పత్తుల దిగుబడుల గురించి మాట్లాడారు.
సమావేశంలో ప్రత్యేక కార్యదర్శి పూనం మాలొండయ్య, కమిషనర్లు అరుణ్ కుమార్, ప్రద్యుమ్న, ఆయిల్ ఫెడ్ ఎండీ శ్రీకాంతనాథ్రెడ్డి, ఆగ్రోస్ ఎండీ శ్రికేష్ బాలాజీ, ఆచార్య ఎన్జీ రంగా వ్యవసాయ విశ్వవిద్యాలయం ఉపకులపతి విష్ణువర్ధన్ రెడ్డి, ఉద్యానవన విశ్వవిద్యాలయం ఉప కులపతి జానకిరాం పాల్గొన్నారు.
Next Story