- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- లోక్సభ ఎన్నికలు-2024
- రాజకీయం
- జాతీయం
- బిజినెస్
- ప్రపంచం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- కెరీర్
- ఆరోగ్యం
- భక్తి
- రాశి ఫలాలు
- టెక్నాలజీ
- సాహిత్యం
- ఫొటో గ్యాలరీ
- గాసిప్స్
- వైరల్
- IPL2024
- ఐసీసీ T20 వరల్డ్ కప్-2024
X
దిశ, వెబ్డెస్క్: కోమటిరెడ్డి సోదరులపై మంత్రి జగదీష్ రెడ్డి తీవ్రస్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేశారు. గురువారం సూర్యాపేట జిల్లా కేంద్రంలో మంత్రి మీడియాతో మాట్లాడుతూ.. కోమటిరెడ్డి బ్రదర్స్ను చూసి ప్రజలు చీదరించుకుంటున్నారని విమర్శించారు. అన్నాదమ్ములిద్దరూ ఉమ్మడి నల్లగొండ జిల్లా ప్రజల్లో విశ్వసనీయత కోల్పోయారని అన్నారు. ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డికి విజ్ఞత ఉంటే.. ఇకనుంచైనా అభివృద్ధికి సహకరించాలని తెలిపారు. లేదంటే మునుగోడు నియోజకవర్గ ప్రజలే తిరుగుబాటు చేస్తారని హెచ్చరించారు.
Next Story