ఒరిస్సాలో మంత్రి జగదీష్ రెడ్డికి అదిరిపోయే బర్త్ డే గిఫ్ట్

by  |
Minister Jagadish Reddy
X

దిశ, తెలంగాణ బ్యూరో: తెలంగాణ విద్యుత్ శాఖ మంత్రి జగదీశ్ రెడ్డి జన్మదినాన్ని పురస్కరించుకొని ఆయన అభిమానులు ఒరిస్సా రాష్ట్రం పూరీలోని సముద్రం ఒడ్డున ఆయన సైకత శిల్పాన్ని ఏర్పాటు చేశారు. అందులో సీఎం కేసీఆర్‌తో పాటు కేటీఆర్ శిల్పాలు కూడా ఏర్పాటు చేసి తమ అభిమానాన్ని చాటుకున్నారు. ఈ కార్యక్రమంలో సూర్యాపేట మున్సిపల్ వైస్ చైర్మన్ పుట్ట కిశోర్ కుమార్, టీఆర్ఎస్ నాయకులు కీసర వేణుగోపాల్ రెడ్డి, వేమారెడ్డి తదితరులు పాల్గొన్నారు.

Next Story

Most Viewed