- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- లోక్సభ ఎన్నికలు-2024
- రాజకీయం
- జాతీయం
- బిజినెస్
- ప్రపంచం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- కెరీర్
- ఆరోగ్యం
- భక్తి
- రాశి ఫలాలు
- టెక్నాలజీ
- సాహిత్యం
- ఫొటో గ్యాలరీ
- గాసిప్స్
- వైరల్
- IPL2024
- ఐసీసీ T20 వరల్డ్ కప్-2024
X
దిశ, తెలంగాణ బ్యూరో: తెలంగాణ విద్యుత్ శాఖ మంత్రి జగదీశ్ రెడ్డి జన్మదినాన్ని పురస్కరించుకొని ఆయన అభిమానులు ఒరిస్సా రాష్ట్రం పూరీలోని సముద్రం ఒడ్డున ఆయన సైకత శిల్పాన్ని ఏర్పాటు చేశారు. అందులో సీఎం కేసీఆర్తో పాటు కేటీఆర్ శిల్పాలు కూడా ఏర్పాటు చేసి తమ అభిమానాన్ని చాటుకున్నారు. ఈ కార్యక్రమంలో సూర్యాపేట మున్సిపల్ వైస్ చైర్మన్ పుట్ట కిశోర్ కుమార్, టీఆర్ఎస్ నాయకులు కీసర వేణుగోపాల్ రెడ్డి, వేమారెడ్డి తదితరులు పాల్గొన్నారు.
Next Story