- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- లోక్సభ ఎన్నికలు-2024
- రాజకీయం
- జాతీయం
- బిజినెస్
- ప్రపంచం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- కెరీర్
- ఆరోగ్యం
- భక్తి
- రాశి ఫలాలు
- టెక్నాలజీ
- సాహిత్యం
- ఫొటో గ్యాలరీ
- గాసిప్స్
- వైరల్
- IPL2024
- ఐసీసీ T20 వరల్డ్ కప్-2024
X
దిశ, వెబ్డెస్క్ :
దుబ్బాక ఉపఎన్నికలో ఓటు ద్వారా బీజేపీకి ప్రజలు బుద్ధి చెప్పాలని మంత్రి హరీష్ రావు అన్నారు. సిద్దిపేట జిల్లా తొగుట మండలం ఘానాపూర్ లో మంత్రి హరీష్ రావు ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. రైతులకు ఉచిత కరెంటు ఇచ్చిన ఘనత టీఆర్ఎస్కే దక్కుతోందన్నారు. దుబ్బాక అభివృద్ధి బాధ్యత జిల్లా మంత్రిగా తనదేనని స్పష్టం చేశారు. బీజేపీ పాలిత ప్రాంతాల్లో ఎక్కడైనా ఉచిత కరెంటు ఇచ్చారా అని ప్రశ్నించారు. విదేశీ మక్కలు తెచ్చి మన రైతుల నోట్లో మట్టి కొట్టాలని చూస్తున్నారని విమర్శించారు.
Next Story